News

హైదరాబాద్ లోని కొండాపూర్‌లోని ఓ విల్లాలో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 9 మందిని పట్టుకున్నారు. గంజాయి, ...
రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా? దీనిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి గ్యాస్​ సమస్య వస్తోంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఈ వర్షాకాలం వేళ సీజనల్ వ్యాధుల నుంచి కాపాడడానికి రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాలని పోషకాహార ...
Telugu News: Stay updated with Hindustan Times Telugu for the latest Telugu news. Get breaking news, top stories, and Todays News updates on Andhra Pradesh (AP), Telangana, Hyderabad, politics, ...
ఏపీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. https ...
పార్కులో కీర్తి సురేష్ పర్పుల్ అందాలు.. క్యూట్ లుక్స్‌తో ...
బ్యూటిపుల్ తెలుగు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సరికొత్త గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. డ్రామా జూనియర్స్ సీజన్ 8 ...
ఐర్సీటీసీ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ...
ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ సమస్య కనిపిస్తోంది. అయితే ఈ కొవ్వును కరిగించేందుకు కొన్ని సూప్స్ సహాయపడుతాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 నెలల తర్వాత సూర్యుడు, శుక్రుల ...
జులై 22, మంగళవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 130 పెరిగి రూ. 1,00,333కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ...